Wednesday, 15 September 2021

మరో ఆరు నెలల్లో కరోనావైరస్ ఎండమిక్‌గా మారే అవకాశం: థర్డ్ వేవ్‌పై ఎన్సీడీసీ చీఫ్ వివరణ

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదు. థర్డ్ వేవ్ వచ్చే సూచనలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే, రానున్న రోజుల్లో ఎప్పటిఉండిపోయే(ఎండమిక్) దశలోకి మారే సూచనలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రానున్న ఆరు నెలల్లోనే కరోనావైరస్ ఎండమిక్‌గా మారే అవకాశాలున్నాయిన ప్రజారోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. JusticeForChaithra: దారుణ హత్యకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AgOiH5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour