Wednesday, 15 September 2021

కాస్త తగ్గుముఖం: కేరళలో 17 వేల కేసులు.. 208 మంది మృతి

దైవభూమి కేర‌ళ‌లో క‌రోనా కేసులు కాస్త తగ్గాయి. ఇదివరకు రోజుకు 25 వేల కేసులు రాగా.. ఇవాళ కాస్త తగ్గాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 17,681 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దాంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 44,24,046కు చేరింది. ఇవాళ 208 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం క‌రోనా మ‌ృతుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Elp4tz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour