Wednesday, 15 September 2021

4 నెలలకే పడిపోతున్న యాంటిబాడీలు.. కింకర్తవ్యం... బూస్టర్ డోసేనా..?

కరోనాకు శ్రీరామరక్ష వ్యాక్సినే.. అందరూ తీసుకుంటున్నారు. టీకాల గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. కొవిడ్ పూర్తి డోసులు తీసుకున్న హెల్త్ వర్కర్లలో భారీ సంఖ్యలో యాంటీబాడీలు తగ్గిపోయాయని స్టడీ చెప్తుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న 614 మంది హెల్త్ వర్కర్లలో తగ్గిపోవడంతో బూస్టర్ డోస్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. దీనిని బట్టి యాంటీబాడీలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hBGQiG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour