Thursday, 30 September 2021

రూ.10 లక్షలు.. సర్కార్ కొలువు కూడా.. వ్యాపారి కుటుంబంతో యోగి భేటీ

ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో గల హోటల్‌లో హత్యకు గురయిన వ్యాపారి ఘటనపై యూపీ సర్కార్ స్పందించింది. ఇంటా, బయట విమర్శలు రావడంతో.. సీఎం యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగారు. చనిపోయిన కాన్పూర్‌కి చెందిన వ్యాపారి మనీశ్ గుప్తా కుటుంబాన్ని గురువారం కలిశారు. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారు. అలాగే రూ.10 లక్షల సాయం చేస్తానని ప్రకటించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3inQ3LL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour