Sunday, 5 September 2021

హిందూ వ్యతిరేక విధానాలు.. హిందువుల పండుగ పైనే ఆంక్షలెందుకు... జగన్ సర్కార్‌పై సోము వీర్రాజు ఫైర్...

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి పండుగపై వివాదం రాజుకుంటోంది. కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ప్రజలంతా ఇళ్లల్లోనే పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి పండుగను ఇళ్లల్లో జరుపుకోవడానికి ప్రభుత్వ అనుమతి కావాలా? అని తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు.ప్రతి ఆదివారం వందల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l01iuv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour