దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జీఎస్టీ, ఐటీ వెబ్ సైట్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇందుకు గల కారణాల్ని తెలుసుకుని సమస్యను పరిష్కరించేందుకు ఇన్ఫోసిస్ ప్రయత్నిస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. అయితే ఇన్ఫోసిస్ ఉద్దేశపూర్వకంగానే సమస్యలు సృష్టిస్తోందంటూ ఆరెసెస్స్ పత్రిక పాంచజన్య తన సంపాదకీయంలో చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆరెస్సెస్ క్లారిటీ ఇచ్చింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n91Hxh
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment