Sunday, 5 September 2021

'దిశ' పేరు బయటపెట్టిన వ్యవహారం-రవితేజ, రకుల్ ప్రీత్, శిఖర్ భావన్ సహా 38 మందిపై కేసు

2019లో హైదరాబాద్ లో శివార్లలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అత్యాచారం జరిగిన విధానం, అనంతరం హత్యకు సంబంధించి తెలంగాణలోనూ జనాగ్రహం వెల్లువెత్తింది. చివరికి దిశ హంతకులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. అప్పటివరకూ ఆమె అసలు పేరుతో పోలీసులు కేసు నమోదు చేసినా ఆ తర్వాత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zPwVNr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour