కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిందని కేంద్రమంత్రి మురళీధరన్ విమర్శించారు. కమిషన్ల కోసమే ఆ ప్రాజెక్టును నిర్మించారని... దానివల్ల ఎవరికీ ప్రయోజనం చేకూరలేదని అన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.40వేల కోట్లు నుంచి రూ.1,30,000 కోట్లకు పెంచారని ఆరోపించారు. ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులు మారలేదన్నారు. ఏడున్నరేళ్ల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h6t7A1
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment