Sunday, 5 September 2021

కేసీఆర్ ఫ్యామిలీకి 'కాళేశ్వరం' ఏటీఎంలా మారింది-ఆ విషయంలో ఓవైసీకి భయపడ్డారా : హుజురాబాద్‌లో కేంద్రమంత్రి

కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిందని కేంద్రమంత్రి మురళీధరన్ విమర్శించారు. కమిషన్ల కోసమే ఆ ప్రాజెక్టును నిర్మించారని... దానివల్ల ఎవరికీ ప్రయోజనం చేకూరలేదని అన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.40వేల కోట్లు నుంచి రూ.1,30,000 కోట్లకు పెంచారని ఆరోపించారు. ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులు మారలేదన్నారు. ఏడున్నరేళ్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h6t7A1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour