Monday, 20 September 2021

జంబో టిటిడిపై హైకోర్టులో పిల్ - కేంద్ర కేబినెట్ కంటే ఎక్కువగా..రద్దు చేయాలి : రేపు విచారణకు ఛాన్స్..!!

కొద్ది రోజులుగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన టీటీడీ బోర్డు వివాదం ఇప్పుడు కోర్టుకు చేరింది. ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యత్వం కోసం అనేక మంది పోటీ పడ్డారు. సీఎం జగన్ పైన పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. దీంతో.. 25 మంది బోర్డు సభ్యులుగా.. 50 మందిని బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EwMrRd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour