Monday, 20 September 2021

భారతీయులకు బ్రిటన్ షాక్-మీ వ్యాక్సిన్లు పనిచేయవు-మా వ్యాక్సిన్ తప్పనిసరి-లేకుంటే క్వారంటైన్

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా వ్యాప్తి భయాలు వెంటాడుతున్నాయి. సెకండ్ వేవ్ నుంచి ధర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలతో దేశాలు అప్రమత్తమవుతున్నాయి. భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. అయితే భారత్ తో పాటు మరికొన్ని దేశాల పౌరులు వ్యాక్సిన్లు వేయించుకుని తమ దేశానికి వస్తున్నా బ్రిటన్ మాత్రం ఆంక్షలు విధిస్తోంది. మీరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EwMqN9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour