Monday, 20 September 2021

మేం పోటీ చేయకపోవడం వల్లే వైసీపీకి ఘన విజయం: వ్యవస్థలను మేనేజ్ చేశారు..: టీడీపీ

అమరావతి: రాష్ట్రంలో వెలువడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తోన్నారు. మీడియా ముందుకొస్తోన్నారు. ఈ ఎన్నికలు అసలు ఎన్నికలే కావని తేల్చి చెబుతున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేసి గెలిచిందని ఆరోపిస్తోన్నారు. తాము జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించడం వల్లే వైసీపీకి ఘన విజయం దక్కిందని, తాము పోటీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VV8lvT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour