అమరావతి: రాష్ట్రంలో వెలువడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తోన్నారు. మీడియా ముందుకొస్తోన్నారు. ఈ ఎన్నికలు అసలు ఎన్నికలే కావని తేల్చి చెబుతున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేసి గెలిచిందని ఆరోపిస్తోన్నారు. తాము జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించడం వల్లే వైసీపీకి ఘన విజయం దక్కిందని, తాము పోటీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VV8lvT
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment