Monday, 6 September 2021

పంజ్ షీర్ తాలిబన్ల వశం-ముల్లా బరాదర్ ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వం- కీలక ప్రకటన

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం నుంచి పాలనా పగ్గాలు అందుకున్నప్పటికీ కీలకమైన పంజ్ షీర్ లోయలో మాత్రం తిరుగుబాటుదారులతో సాగుతున్న పోరులో వెనుకబడిన తాలిబన్లు.. ఎట్టకేలకు విజయాన్ని అందుకున్నారు. పంజ్ షీర్ లో తాము విజయం సాధించినట్లు తాలిబన్లు తాజాగా మరోసారి ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా తాలిబన్ల నుంచి ప్రకటన వెలువడింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YxgF63
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour