Monday, 6 September 2021

కేంద్రం చెప్పేదొకటి, బీజేపీ చేసే దొకటి-ఏపీలో బయటపడిన డబుల్ గేమ్-అడ్డంగా దొరికిన వైనం

ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య గత కొంతకాలంగా పోరు సాగుతోంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకిు వచ్చాక కేంద్రంతో సత్సంబంధాలు నెరపుతున్న సీఎం జగన్ .. తాజాగా రూటుమార్చడంతో ఇప్పుడు బీజేపీ కూడా వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. వీలు దొరికినప్పుడల్లా జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతోంది. అయితే ఈ క్రమంలో తమ సొంత ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3A0pgMc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour