Monday, 6 September 2021

మతమార్పిళ్లు: పాస్టర్‌పై పోలీస్ స్టేషన్లోనే మూకదాడి, ఏడుగురిపై కేసు నమోదు

రాయ్‌పూర్: బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఓ పాస్టర్‌పై పోలీస్ స్టేషన్లోనే మూక దాడి జరిగింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని పురాణిబస్తిలో చోటు చేసుకుంది. పాస్టర్‌తో తీవ్ర వాగ్వాదం తర్వాత అతడిపై దాడికి పాల్పడ్డారు. ఓ వ్యక్తి పాస్టర్‌పై చేయి చేసుకున్నాడు. బాటగావ్ ప్రాంతంలో మతమార్పిళ్లకు పాల్పడుతుండటంతో ఆ పాస్టర్‌పై పోలీసులు ఫిర్యాదు అందింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tgAslD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour