Tuesday, 14 September 2021

సింథటిక్ డ్రగ్స్ కలకలం: ముగ్గురు బీటెక్ విద్యార్థుల అరెస్ట్

గుంటూరు: నగరంలో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపింది. నగర శివారులోని గడ్డిపాడు ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద పెదకాకాని పోలీసులు నిర్వహించిన సోదాల్లో సింథటిక్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. మత్త మందు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు కూడా బీటెక్ విద్యార్థులు కావడం గమనార్హం. నిందితుల నుంచి 25 ట్రమడాల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/399FeYG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour