Tuesday, 14 September 2021

దేశ రాజధానిలో భారీ పేలుళ్లకు పాక్ కుట్రలు: ఆరుగురు ఉగ్రవాదుల అరెస్ట్

న్యూఢిల్లీ: భారత్‌లో పాకిస్థాన్ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పండగలను లక్ష్యంగా చేసుకుని భారీ పేలుళ్లకు ప్రణాళికలు రచించిన పాక్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌లోని ఐఎస్ఐలో శిక్షణ పొందిన ఇద్దరు ఉగ్రవాదులు సహా మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kgJexb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour