Tuesday, 14 September 2021

హుజూరాబాద్ నియోజకవర్గంలోని 14,400 కుటుంబాల ఖాతాల్లోకి దళితబంధు డబ్బులు 10లక్షలు

హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బందు లబ్ధిదారులకు తీపి కబురు అందించింది. 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం మంగళవారం నిధులు జమ చేసింది. ఈ మేరకు కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. బుధవారం నుంచి అధికారులు రీ సర్వే చేస్తారని, దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం అమలవుతుందని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lGcxsv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour