Friday, 3 September 2021

మందుబాబులకు సర్కార్ షాక్... మద్యం కొనుగోలు చేయాలంటే ఇక అది తప్పనిసరి...

మందుబాబులకు తమిళనాడు సర్కార్ షాకిచ్చింది. మద్యం కొనుగోలుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నవారికి మాత్రమే మద్యం విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికైతే ఇది నీలగిరి జిల్లాకే పరిమితం. ఈ మేరకు నీలగిరి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నీలగిరి పర్యాటక ప్రాంతమనే విషయం తెలిసిందే.గత రెండు రోజులుగా ఇక్కడ పర్యాటకుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DT0fFt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour