Thursday, 2 September 2021

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ నజర్ : ప్రధాని-షా తో భేటీ ఫిక్స్ : ఏపీ సీఎం జగన్ తో సంబంధాల పైనా..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా మరో రెండు రోజులు పొడిగించారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కోసం తెలంగాణ భవన్ శంకుస్థాపన కోసం ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు తిరిగి హైదరాబాద్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tbq3re
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour