కడప: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారుల అంచనాలకు అనుగుణంగా వర్షాలు ముంచెత్తుతోన్నాయి. రాయలసీమ జిల్లాలపై ద్రోణి ప్రభావం మరింత అధికంగా ఉంటోంది. కొన్ని గంటల పాటు కురిసిన భారీ వానలకు రాయలసీమలో గల నీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. నదులు ఉప్పొంగుతోన్నాయి. వరదనీటి కాల్వలు పొంగి ప్రవహిస్తోన్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gYA1Y0
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment