Friday, 10 September 2021

ఆదిత్యనాథ్ దాస్ కు బంపర్ ఆఫర్- రిటైర్మెంట్ తర్వాత జగన్ సలహాదారుగా ఎంట్రీ ?

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. ఇప్పటికే ఓసారి ముూడు నెలలు పొడిగించిన ఆయన పదవీకాలాన్ని మరోసారి పొడిగించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయన రిటైర్ కాక తప్పని పరిస్ధితి. అయితే ప్రభుత్వ పాలనతో ఆయనకున్న విశేషమైన అనుభవాన్ని భవిష్యత్ అవసరాలకు వాడుకోవాలని సీఎం జగన్ నిర్ణయించడంతో ఆయనకు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nl2OtK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour