హుజురాబాద్ బై పోల్ వేళ నేతల మధ్య మాటల మంటలు కంటిన్యూ అవుతున్నాయి. మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్.. కేసీఆర్, హరీశ్ రావు లక్ష్యంగా విమర్శలు చేశారు. బెదిరిస్తే భయపడబోనని తేల్చిచెప్పారు. తాటాకు చప్పుళ్లకు భయపడనని.. ఉద్యమం నుంచి వచ్చానని పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమాలతో ఆర్ కృష్ణయ్యతో కలిసి తిరిగానని పేర్కొన్నారు. తెలంగాణలో అరాచక పాలన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X3AilX
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment