Friday, 10 September 2021

ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహా గణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ: తరలివచ్చిన భక్తులు

హైదరాబాద్: నగరంలోని ప్రఖ్యాత ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహా గణపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులు శుక్రవారం తొలి పూజ నిర్వహించారు. గణనాథుడికి బంగారు కంకణాన్ని గవర్నర్ సమర్పించారు. అనంతరం గవర్నర్‌ను కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38VNaNm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour