Wednesday, 22 September 2021

బందరు పోర్టు పైన ఆదానీ కన్ను : సగం వాటా కోసం ప్రయత్నాలు : ఆ సంస్థకు అందుకే చెక్ పెట్టారా..!!

ఏపీలో ఆదానీ సామాజ్ర్యం విస్తరిస్తోందా. మెజార్టీ పనులు దక్కించుకోవటంలో సక్సెస్ అవుతున్నారా. వారికే ఎందుకింత ప్రాధాన్యత. ఇప్పడు ఏపీ రాజకీయ వర్గాలతో పాటుగా..అధికార వర్గాల్లోనూ ఈ డిస్కషన్ వినిపిస్తోంది. కృష్ణపట్నం రేవు..గంగవరం పోర్టు దక్కించుకున్న ఆదానీ గ్రూపు తాజాగా సోలార్ ప్లాంట్ల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవరిస్తోందనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో తాజాగా.. ఇప్పుడు బందరు పోర్టులోనూ మెజార్టీ వాటా దక్కించుకొనేందుకు అడుగులు వేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3odTvfZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour