Wednesday, 22 September 2021

ఒడిశాకు చుక్కలు చూపిస్తున్న జగన్-నవీన్ హ్యాండ్సప్- రంగంలోకి కేంద్రమంత్రి-చర్చలకు లేఖ

ఏపీ-ఒడిశా మధ్య దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న కొటియా గ్రామాలపై జగన్ సర్కార్ దూకుడు ఒడిశాకు చుక్కలు చూపిస్తోంది. సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఇరు రాష్ట్రాలూ చర్చించుకోవాలని తేల్చి చెప్పేయడంతో ఇక చేసేది లేక కొటియా గ్రామాలపై వ్యక్తిగతంగా అయినా మాట్లాడుకుందామని సీఎం జగన్ కు ఒడిశాకు చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికే ఒడిశా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CuK7IC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour