Wednesday, 22 September 2021

లాభాల్లోకి రాకుంటే ఆర్టీసీ ప్రయివేటు బాట : ఛార్జీల పెంపు ఖాయం - కొత్త ప్రతిపాదనలు ఇలా..!!

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ..విద్యుత్ సంస్థల ను కాపాడుకోవటానికి ఎంతో కొంత భారం ప్రజల పైన వేయక తప్పదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించి సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XLs1U6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour