Wednesday, 22 September 2021

ప్రపంచ బ్యాంకు అప్పుకోసం జగన్ సర్కార్ : నవరత్నాలపై ఆంక్షల ప్రభావం : రాజకీయంగా నష్టమేనా..!!

ఆర్దికంగా కష్టాల ఊబిలో కూరుకుపోయిన ఏపీ ప్రభుత్వం కొత్త అప్పుల కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. సంక్షేమ పధకాల అమల్లో భాగంగా భారీగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి ఆ స్థాయిలో ఆదాయం మాత్రం సమకూరటం లేదు. ఆర్ధిక మాంధ్య పరిస్థితులకుతోడు కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఆదాయాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CxJaz8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour