Monday, 6 September 2021

భారత్ లో తాజాగా 38,948 కొత్త కరోనా కేసులు, 219 మరణాలు : తొలిసారి ఐదు నెలల్లో అత్యల్ప మరణాలు

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇటీవల కాలంలో నిత్యం కరోనా కేసులలో హెచ్చుతగ్గులు నమోదు అవుతూనే ఉన్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 38,948 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే 8.9 శాతం తక్కువ అని సమాచారం. గత 24 గంటల్లో కరోనా కారణంగా మృతి చెందిన వారు 219

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BJfO0n
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour