Wednesday, 1 September 2021

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోరక్షణ హిందువుల ప్రాథమిక హక్కు.: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

లక్నో: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని చాలా కాలం నుంచి దేశ వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సూచించింది. అంతేగాక, గో సంరక్షణను హిందువుల ప్రాథమిక హక్కుగా చేయాలని స్పష్టం చేసింది. ఆవులకు జాతీయ జంతువు హోదా ఇవ్వడానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38wAJaj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour