Wednesday, 1 September 2021

మారిన ఫిషర్ మేన్ తలరాత.. ఘోల్ ఫిష్‌తో రాత్రికి రాత్రే కరోడ్ పతి..

లక్ ఉండాలే కానీ.. కరోడ్ పతి కావడం రాత్రికి రాత్రే జరుగుతుంది. అవును చాలా సందర్భాల్లో ఇదీ జరిగింది. అలానే అన్నీ కోల్పోవడం జరుగుతుంది. మహారాష్ట్రకు చెందిన ఓ మత్స్యకారుడు.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యారు. అందుకు కారణం.. అతని వలలో పడ్డ ఘోల్ ఫిష్.. దానిని వేలం వేయగా.. కోటిన్నర ధర పలికింది. దీంతో అతని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jCh1jQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour