కాబూల్: ఆప్ఘనిస్థాన్ మొత్తాన్ని ఆక్రమించుకున్నామని చెప్పుకుంటున్న తాలిబన్లకు పంజ్షిర్ ప్రాంతం మాత్రం చుక్కలు చూపిస్తోంది. పంజ్షిర్ కోసం తాలిబన్లు ఓ వైపు చర్చలు జరుపుతామంటూనే.. మరోవైపు దాడులకు తెగబడ్డారు. దీంతో పంజ్షిర్ ప్రాంతంలోని ఉత్తరాది దళాలు తాలిబన్లపై విరుచుకుపడ్డాయి. వందలాది మంది తాలిబన్లను హతమార్చాయి. అనేక మందిని బందీలుగా చేసుకున్నాయి. కాగా, అమెరికా దళాలు పూర్తిగా నిష్క్రమించడంతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mSys1z
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment