Wednesday, 1 September 2021

పంజ్‌షిర్ భీకర పోరు: 300 మందికిపైగా తాలిబన్లు హతం, 130 మందిని ఖైదు చేశారు

కాబూల్: ఆప్ఘనిస్థాన్ మొత్తాన్ని ఆక్రమించుకున్నామని చెప్పుకుంటున్న తాలిబన్లకు పంజ్‌షిర్ ప్రాంతం మాత్రం చుక్కలు చూపిస్తోంది. పంజ్‌షిర్ కోసం తాలిబన్లు ఓ వైపు చర్చలు జరుపుతామంటూనే.. మరోవైపు దాడులకు తెగబడ్డారు. దీంతో పంజ్‌షిర్ ప్రాంతంలోని ఉత్తరాది దళాలు తాలిబన్లపై విరుచుకుపడ్డాయి. వందలాది మంది తాలిబన్లను హతమార్చాయి. అనేక మందిని బందీలుగా చేసుకున్నాయి. కాగా, అమెరికా దళాలు పూర్తిగా నిష్క్రమించడంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mSys1z
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour