Wednesday, 8 September 2021

ఆ విషయంలో తెలంగాణ సర్కార్ భేష్... శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసలు...

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్‌ కమిటీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. రాష్ట్రంలో ఐటీ రంగం పురోగతి, ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీ వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్దతులను కమిటీ అభినందించింది. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్ సేవలు, ఇన్నోవేషన్ రంగంలో ఇంకుబేటర్ల ఏర్పాటు, టీ ఫైబర్ ప్రాజెక్టులపై ప్రశంసలు కురిపించింది. దేశంలో ఎక్కడ ఆదర్శవంతమైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BO1ljI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour