Wednesday, 8 September 2021

త్రిపురలో సీపీఎం,బీజేపీ ఘర్షణలు తారాస్థాయికి-పార్టీ కార్యాలయాలు దగ్ధం-పరస్పర దాడుల్లో 10 మందికి గాయాలు

ఈశాన్యం రాష్ట్రం త్రిపురలో బుధవారం(సెప్టెంబర్ 8) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అధికార బీజేపీ,ప్రతిపక్ష సీపీఎం మధ్య తలెత్తిన ఘర్షణలు హింసకు దారితీశాయి. ఇరువర్గాల పరస్పర దాడుల్లో 10 మంది గాయపడ్డారు.సీపీఎంకు చెందిన రెండు కార్యాలయాలు దగ్ధమయ్యాయి. ఆరు వాహనాలకు నిప్పంటించారు. ఈ హింసాత్మక పరిస్థితులకు మీరంటే మీరే కారణమని బీజేపీ,సీపీఎం నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BQUQNa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour