Wednesday, 8 September 2021

రైతులకు మోడీ సర్కారు శుభవార్త: రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ ప్రకటన

న్యూఢిల్లీ: ఊహించినదానికంటే ముందే దేశ రైతులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రబీ పంటలకు కనీస మద్దతును పెంచుతూ.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. రబీ సీజన్‌లో పంటలు వేసే రైతులందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వేర్వేరు పంటలకు కనీసం రూ. 40 నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38U3Cxk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour