Monday, 6 September 2021

నవరత్నాల్లో కోతలపై జగన్ సర్కార్ కు భారీ షాక్-మధ్యలో ఆపొద్దు-ఇచ్చి తీరాల్సిందే-హైకోర్టు ఆదేశం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి కారణమైన నవరత్నాల సంక్షేమ పథకాల్లో తాజాగా కోతలు పడుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావడం, కరోనా కష్టాలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులు దారుణంగా తలకిందులు కావడం, కొత్తగా అప్పులు కూడా పుట్టే పరిస్ధితి లేకపోవడంతో ప్రభుత్వం చేసేది లేక సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తోంది. అక్రమాల పేరుతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WQo2EN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour