Monday, 6 September 2021

మహిళా పోలీసులతో అంగన్‌వాడీ పనులా : పోలీసు పని మాత్రమే చేస్తారు : సీఎస్‌కు డీజీపీ సవాంగ్‌ లేఖ..!!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వార్డు సచివాలయాల్లో పని చేసే మహిళా రక్షణ కార్యదర్శుల వ్యవహారంలో ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. మహిళా రక్షణ కార్యదర్శులుగా నియమించిన 15 వేల మందిని మహిళా పోలీసులుగా పరిగణించాలని ప్రభుత్వం జూన్‌ 23న ఈ ఆదేశాలు జారీ చేసింది. వీరికి పోలీసు శాఖ విడతల వారీగా శిక్షణ ప్రారంభించి ఇటీవలే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YxZotv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour