Monday, 6 September 2021

జగన్ సర్కార్ నిర్ణయం డోంట్ కేర్ ; ప్రైవేట్ స్కూల్స్ ఫీ'జులుం' : మొత్తం ఫీజులు చెల్లిస్తేనే తరగతులకు ఎంట్రీ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చి పడింది. ఒకపక్క పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా కేసులతో పిల్లల్ని స్కూలుకి పంపించాలంటే భయపడుతున్న తల్లిదండ్రులకు మరో పక్కన ఫీజుల కోసం పాఠశాల యాజమాన్యాలు వేధింపులకు గురి చేయడం కూడా ఇబ్బందిగా మారుతోంది. అసలే కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా నష్టపోయిన తల్లిదండ్రుల నుండి ముక్కు పిండి మరీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BQnGgr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour