Wednesday, 15 September 2021

మీరా మాకు చెప్పేది?: యూఎన్ హెచ్ఆర్సీలో పాకిస్థాన్, ఓఐసీని ఏకిపారేసిన భారత్

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్(యూఎన్ హెచ్ఆర్సీ)లో దాయాది దేశం పాకిస్థాన్‌కు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పింది. కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఇస్లామిక్ కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఓఐసీ)కు చురకలంటించింది. విఫల దేశం పాక్ నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో భారత్ లేదని ఘాటుగా స్పందించింది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ బహిరంగంగానే మద్దతు ఇస్తోందని, వారికి ఆర్థిక సాయం చేస్తోందని బుధవారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CilvCW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour