Wednesday, 1 September 2021

అమరావతిపై జగన్ సర్కార్ కు మరో షాక్- జీవో 316 నిలిపేసిన హైకోర్టు-ప్లాట్లు వెనక్కి తీసుకోకుండా

అమరావతిలో జగన్ సర్కార్ వర్సెస్ రైతులుగా సాగిపోతున్న పోరులో ఇవాళ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. అసైన్డ్ భూముల్లో అక్రమాల పేరిట ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. అసైన్డ్ భూముల్లో గతంలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లను వెనక్కి తీసుకుంటూ వైసీపీ సర్కార్ ఇచ్చిన నోటీసుల్ని నిలిపేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gQsVF1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour