Wednesday, 1 September 2021

భీమవరంలో వైసీపీ వర్సెస్ జనసేన ; ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై ఫ్లెక్సీ రగడ .. అసలేం జరిగిందంటే !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిత్యం అనేక అంశాలపై రగడ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అభివృద్ధి కుంటుపడిందని, వైసీపీ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని నిత్యం ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ సర్కార్ ను టార్గెట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3t3pmA8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour