Wednesday, 1 September 2021

RSS: మోహన్ భగవత్‌తో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ భేటీ: కొత్త ఈక్వేషన్స్?

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు తెరమీదికి వచ్చే అవకాశాలు కనిపిస్తోన్నాయి. అధికారాన్ని కోల్పోయిన తరువాత భారతీయ జనతా పార్టీ రాజకీయంగా కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మహారాష్ట్ర బీజేపీలో బలమైన నేతగా గుర్తింపు పొందిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ పార్టీని బలోపేతం చేయడానికి కొత్త చేరికలను ప్రోత్సహిస్తోన్నారు. కొత్తగా రాజకీయాల్లో చేరదలచుకున్న వారికి బీజేపీని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WI5pTQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour