భారతదేశంలో కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతూనే ఉంది. నిత్యం కేసులలో హెచ్చుతగ్గులు నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న 30 వేల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు కాగా, మళ్లీ ఈ రోజు భారతదేశం 38 వేల పైచిలుకు కేసులను నమోదు చేసింది. గత 24 గంటల్లో భారతదేశంలో 38,353 తాజా కోవిడ్ కేసులను నివేదించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VILELn
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment