ఒక సస్పెన్స్ కు తెర పడింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందే గులాబీ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీపడే టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసారు. ఈ రోజు అధికారికంగా ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్నే హుజూరాబాద్ అభ్యర్థిగా ఖరారు చేసారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3s6d8Gx
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment