Wednesday, 11 August 2021

ఈటల పై కేసీఆర్ అస్త్రం గెల్లు - ఖరారు : సామాజిక వర్గాలు ఇలా -లెక్క పక్కా : ఏంటీ వ్యూహం..!!

ఒక సస్పెన్స్ కు తెర పడింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందే గులాబీ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీపడే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఖరారు చేసారు. ఈ రోజు అధికారికంగా ప్రకటించనున్నారు. టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్‌నే హుజూరాబాద్‌ అభ్యర్థిగా ఖరారు చేసారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3s6d8Gx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour