Tuesday, 10 August 2021

ఏపీలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు జగన్ సర్కార్ రెడీ .. సెప్టెంబర్ నుండి ఈకేవైసీ చేసిన వారికే రేషన్ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం సిద్ధం అవుతోందా ? ఈకేవైసీ తప్పని సరి చేసిన ప్రభుత్వం కేవైసీ అప్డేట్ చేసుకోకుంటే రేషన్ నిలిపివేయనుందా? చాలా మంది అనర్హులు రేషన్ కార్డుల ద్వారా నిరుపేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలను అందకుండా చేస్తున్న క్రమంలో ఈ కేవైసీ అప్డేట్ చేయాలని నిర్ణయం తీసుకుందా ? ఇక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fStKN5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour