Wednesday, 18 August 2021

Corona in India : 36 వేలకు పైగా కొత్త కేసులు, 530 మరణాలు, ఆ రాష్ట్రంలోనే 59శాతం కేసులు !!

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా భారతదేశంలో కరోనా కేసులలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో భారత్ లో 36,401 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య గురువారం 32,322,258 కి పెరిగింది. గత 24

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k9jxwT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour