Thursday, 19 August 2021

అష్రఫ్ ఘనీ: ‘బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు.. రూ. 1257 కోట్లతో పారిపోయాననడం అబద్ధం’

అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ(72) తమ దేశానికి శరణార్థిగా వచ్చినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వెల్లడించింది. రాజధాని కాబుల్‌ను గత వారం తాలిబాన్ స్వాధీనం చేసుకోవడంతో ఘనీ దేశం వదిలి వెళ్లారు. మానవతా దృష్టితో ఘనీ, ఆయన కుటుంబాన్ని దేశంలోకి ఆహ్వానించామని యూఏఈ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత విడుదల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Da6QuK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour