Wednesday, 18 August 2021

జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్- పీడీ యాక్ట్ బోర్డుపై -విపక్షాలకు ఊరట-మోడీ బాటలోనే ?

ఏపీలో వైసీపీ సర్కార్ తీసుకున్న మరో కీలక నిర్ణయానికి హైకోర్టు చెక్ పెట్టింది. రాష్ట్రంలో విపక్షాలను టార్గెట్ చేసేందుకు వీలుగా పీడీ యాక్ట్ పై నమోదైన కేసుల సమీక్షా మండలిని తమకు నచ్చినట్లుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అడ్వైజరీ బోర్డులో ఛైర్మన్ తో పాటు ఇద్దరు సభ్యులు ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. అదే సమయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CXBN5d
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour