Sunday, 1 August 2021

కశ్మీర్ యువతకు కేంద్రం వార్నింగ్-రాళ్లు విసిరితే ఇక నో జాబ్, నో పాస్ పోర్ట్

జమ్ముకశ్మీర్ లో తీవ్ర వాద సమస్యను రూపుమాపే పేరుతో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 రద్దు చేసిన కేంద్రానికి ఇప్పుడు అక్కడ ఏం చేయాలో పాలుపోవడం లేదు. కశ్మీర్ ను ముూడు ముక్కలు చేసి రెండేళ్లు పూర్తవుతున్నా అక్కడ తీవ్రవాదం తగ్గుతున్న ఆనవాళ్లు కనిపించకపోవడంతో అక్కడ యువతను కట్టడి చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TKA0yu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour