Sunday, 1 August 2021

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద-రేపటికి 5 లక్షల క్యూసెక్కుల నీరు-పేర్నినాని హెచ్చరికలు

కృష్ణానదిలో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాలతో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో అక్కడి నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో చిట్టచివరి ఆనకట్ట అయిన ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కృష్ణానదిలో వరద పరిస్ధితిపై మంత్రి పేర్నినాని అధికారులతో సమీక్షించారు. తాజా పరిస్ధితుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rLsvUA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour