Sunday, 1 August 2021

కర్నూలు టీడీపీ నేతల జంట హత్యల్లో వైసీపీ హస్తం..చర్యలు తీసుకోవాలని డీజీపీకి చంద్రబాబు లేఖ

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్యలు, దాడులు నిత్యకృత్యంగా మారాయి అని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు, పోలీసులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు అంటూ విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు కర్నూలు జిల్లా పెసరవాయిలో జంట హత్యలపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rLMLFz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour